ఫోటోగ్యాలెరీ

ప్రజల ఆశీస్సులతో యాత్ర విజయవంతం.. రాహుల్ గాంధీ

ప్రజల ఆశీస్సులతో తన పాదయాత్ర విజయవంతమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన భారత్ జోడో యాత్రకు

బిజెపితో మళ్లీ కలిసే ప్రసక్తే లేదు

తాను చావనన్న చస్తాను కానీ బిజెపితో పొత్తుపెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేయని కుట్ర లేదని ఆయన ఆరోపించారు.  తన

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ.. భారీగా మార్పులు

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల దిశగా కసరత్తు తుదిదశకు చేరుకుంది. కీలకమైన శాఖలు మినహా దాదాపు అన్ని శాఖల్లోనూ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.  నిజానికి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, ఈ

కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ

ఎప్పుడూ వార్తల్లో ఉండే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, మరో కొత్త వివాదానికి తెరలేపారు.హిందూ అనేది మతపరమైన పదం కాదని, భౌగోళిక పదమని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు

మంత్రిపై ఎఎస్సై కాల్పులు.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మంత్రి

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా కిషోర్ దాస్పై ఓ పోలీసు అధికారి కాల్పులకు తెగబడ్డాడు. జార్సుగుడా జిల్లా బ్రజరాజ్నగర్లోని గాంధీ చౌక్ వద్ద  మంత్రిపై అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ మంత్రి ఛాతీ భాగంలోకి

ముఖ్యమంత్రి చౌహాన్ ప్రభుత్వానికి.. ఉమా భారతి అల్టిమేటం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీలో మార్పులు తీసుకురావాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి డిమాండ్ చేస్తున్నారు.  భోపాల్లోని అయోధ్య బైపాస్ రోడ్డులో ఉన్న హనుమాన్

తమిళనాడు నుంచి మోదీ పోటీ ?

రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ఆలోచనతో బీజేపీ  ఉన్నట్టు తెలుస్తున్నది. ద్రవిడవాదాన్ని బలంగా విశ్వసించే తమిళనాడులో బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. తమిళులు బీజేపీని ఉత్తర

2024, జూలై తర్వాతనే జనగణన

2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలోని కాలిఫోర్నియాలో మరోసారి కాల్పులు జరిగాయి. లాస్ ఏంజెల్స్కు సమీపంలోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలోని ఓ రెంటల్ హోమ్లో జనసమూహంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు

టీఆర్ బాలు వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాలిన్ ను ఎవరైనా ముట్టుకుంటే

డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ కజగం సమావేశంలో ఆయన ఆవేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.  తన నాయకుడు, తమిళనాడు సీఎం స్టాలిన్, ద్రవిడ కజగం

మొఘల్ గార్డెన్స్.. ఇక అమృత్ ఉద్యాన్

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. అమృత్ ఉద్యాన్ గా నామకరణం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

Latest News Updates

Most Read News