
మహిళలు, సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్ మోసుకొచ్చిన బడ్జెట్
కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కి తీపి కబురు అందించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొస్తున్నామని, దాని పేరు ‘మహిళా

కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కి తీపి కబురు అందించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొస్తున్నామని, దాని పేరు ‘మహిళా

ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 5 లక్షలు వున్న ఆదాయపు పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.7

కొత్తగా ఇల్లు కొనుగోలు చేసుకోవడం, కట్టుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం భారీగా నిధులను

కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్

ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగాఇది ఐదోసారి. కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి లండన్ లోని ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో మన్మోహన్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మరి కాసేపట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో అందరి చూపూ కేంద్ర బడ్జెట్ పైనే వుంది. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా

భారత రాష్ట్ర సమితి ఎంపీలు, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను

చెన్నైలోని ఆస్కా భవనంలో తెలుగువారి ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలిండియా తెలుగు ఫేడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్ ధన్కర్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా

ప్రపంచ దేశాల దృష్టి అంతా భారత దేశ బడ్జెట్ పైనే వుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఎలాంటి బడ్జెట్ ముందుకు తెస్తుందోనని ఆసక్తి

నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 11 గంటలకు ఉపన్యసించనున్నారు. రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్లమెంట్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841