ఫోటోగ్యాలెరీ

అమెరికాకు చైనా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అమెరికా  తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ

మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులను సింగపూర్ కి పంపిన పంజాబ్ సర్కార్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించారు. 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం సింగపూర్

కర్నాటక బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా ‘ఉజ్వల మ్యాన్’…

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మరోసారి దక్షిణాదిన పాగా వేసేందుకు బీజేపీ తెగ వ్యూహాలు వేస్తోంది. కొన్ని రోజుల క్రిందటే బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి

అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై వుండదు : సీతారామన్ ప్రకటన

అదానీ షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా వుందన్నారు. తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో పెట్టిన షేర్లు చాలా

కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల పతనం…

హిండెన్ బర్గ్ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ ప్రైజేస్ నుంచి సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

బాల్య వివాహాలపై అసోం ఉక్కుపాదం… 1,800 మంది అరెస్ట్

అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతున్నది. 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న 1800 మందికిపైగా వ్యక్తులను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అస్సాం సీఎం హిమంత

బీబీసీ డాక్యుమెంటరీ : కేంద్రానికి నోటీసులిచ్చిన సుప్రీం కోర్టు

బీబీసీ డాక్యుమెంటరీ వివాదం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు విచారణ జరిపింది.

ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో నడుస్తున్నాం…. సీఎం మమతకు విశ్వభారతి ఘాటు లేఖ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విశ్వ భారతి యూనివర్శిటీ భూమిని ఆర్థికవేత్త అమర్త్య సేన్ అప్పజెప్పారు. అమర్త్యసేన్ తనది అని పేర్కొంటున్న భూమి యూనివర్శిటీది అని, వెంటనే తమకు అప్పజెప్పాలని, లేదంటే

సీతా రాముల విగ్రహాల తయారీకి అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

అయోధ్యలో నిర్మాణమవుతున్న భవ్య రామ మందిర నిర్మాణం అవుతోంది. అక్కడ ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం కోసం కావాల్సిన సాలగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్‌లోని గండ‌కీ న‌ది స‌మీపంలో ల‌భించే ఆ

మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్లమెంట్ వాయిదా

రెండో రోజూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే… వ్యాపారవేత్త అదానీ విషయంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనని విపక్ష పార్టీలు సభలో పట్టుబట్టాయి. బీఆర్ఎస్ తో పాటు విపక్ష నేతలన్నీ దీనిపై

ఈ యేడాది చివరి కల్లా హైడ్రోజన్ రైళ్లు: అశ్వనీ వైష్ఱవ్

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి హైడ్రోజన్​ ట్రైన్​ ఈ యేడాది చివరి కల్లా పట్టాలెక్కుతుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. వందే మెట్రో పేరుతో హర్యానాలోని కల్కా-

బలమైన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ పునాది వేస్తుంది : ప్రధాని మోదీ

మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ భారతదేశ అభివృద్ధి పథంలో కొత్త శక్తిని నింపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని

Latest News Updates

Most Read News