ఫోటోగ్యాలెరీ

తెలుగులోనే పరీక్షలు రాయండంటూ సుప్రీం ఆదేశం… ఫలించిన సీఎంకే రెడ్డి పోరాటం

తమిళనాడు తెలుగు విద్యార్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. అక్కడి తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్షలు రాసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం

మరు భూములుగా టర్కీ, సిరియా… ప్రాణాలు కోల్పోయిన 4,500 మంది

టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసింది. దాదాపు 4500మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ చాలా మంది భవనాల శిథిలాల కింద

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తో భారత్ కి కొత్త నిర్దేశం : ప్రధాని మోదీ

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 21 వ శతాబ్దంలో భారత్ కి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2030 నాటికి ఎనర్జీ మిక్స్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని

సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం

సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌ కుమార్‌, రాజస్థాన్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌,

అదానీపై చర్చించాల్సిందేనని పట్టుబట్టిన విపక్షాలు.. పార్లమెంట్ రేపటికి వాయిదా

పాదయాత్ర అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని

టర్కీ కేంద్రంగా భారీ భూకంపం… 550 మంది దుర్మరణం

టర్కీ కేంద్రంగా అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్ర‌త 7.8గా న‌మోదు అయ్యింది. అయితే ఆ త‌ర్వాత కూడా బ‌ల‌మైన భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇక లేరు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు కన్నుమాశాడు.  ఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దుబాయ్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పబోతోంది. ప్రస్తుతం అంగీకరించిన ఫార్ములా ప్రకారం కరువు భత్యం (డీఏ)ను మరో నాలుగు శాతం పెంచబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు

సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు .. వచ్చే ఎన్నికల్లో మాత్రమే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య రాజకీయాల నుండి రిటైర్ కానని చెప్పారు. మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి.

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం  ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుమారు రెండు నెలల తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా ప్ర‌ధాని మోడీ మ‌రోసారి నిలిచారు. ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను వెనక్కి నెట్టేశారు మోడీ. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్

చైనాకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్

చైనాకు కేంద్ర  ప్రభుత్వం  మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లు ఉన్నాయి. కేంద్ర

Latest News Updates

Most Read News