
SSLV D2 రాకెట్ ప్రయోగం విజయవంతం…ప్రకటించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్

రాజ్యసభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)

గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ లో జీ 20 టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర

ఈ సారి ఫిబ్రవరి 14 ని వాలెంటైన్స్ డే గా కాకుండా కౌ హగ్ డే గా జరుపుకోవాలని కేంద్ర పశుసంక్షేమ శాఖ పిలుపునిచ్చింది. ఆ రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలని

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో కీలక ప్రసంగం చేశారు. తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేశానని, ప్రజలకు తనపై పూర్తి విశ్వాసం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం అందరికీ మార్గనిర్దేశం చేసిందన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా కొన్ని వ్యాఖ్యలు

రీసైకిల్ చేసిన PET బాటిల్స్ తో తయారు చేసిన బ్లూజాకెట్ ను ప్రధాని మోదీ ధరించారు. ఈ జాకెట్ ధరించే… ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించారు. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో రెపోరేటు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కి కాస్త బూస్ట్ దొరికిందని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత మధ్య

అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ, అదానీ బంధం ఈనాటిది కాదని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ అదానీ గురించే చర్చ

ఆపద సమయంలో తమకు ఆపన్నహస్తం చాటినందుకు టర్కీ భారత్ కు ధన్యవాదాలు ప్రకటించింది. ఈ మేరకు భారత్ లో టర్కీ రాయబారి సునేల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. దోస్త్ అని

కర్నాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని మోదీ ప్రారంభించారు. తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్ ను కూడా మోదీ ఆవిష్కరించారు. ఇది భారత దేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841