ఫోటోగ్యాలెరీ

SSLV D2 రాకెట్ ప్రయోగం విజయవంతం…ప్రకటించిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్

ఎంత బురద జల్లితే… కమలం అంత వికసిస్తుంది : కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని

రాజ్యసభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)

దేశంలో పర్యాటకాభివృద్ధికి 7 వేల కోట్లు ఖర్చు చేశాం : G20 సదస్సులో కిషన్ రెడ్డి

గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ లో జీ 20 టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర

ఫిబ్రవరి 14 ని ”కౌ హగ్ డే” గా జరుపుకోండి… జంతు సంక్షేమ శాఖ పిలుపు

ఈ సారి ఫిబ్రవరి 14 ని వాలెంటైన్స్ డే గా కాకుండా కౌ హగ్ డే గా జరుపుకోవాలని కేంద్ర పశుసంక్షేమ శాఖ పిలుపునిచ్చింది. ఆ రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలని

విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో కీలక ప్రసంగం చేశారు. తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేశానని, ప్రజలకు తనపై పూర్తి విశ్వాసం

2004 నుంచి 2014 అవినీతి దశాబ్దం… కాంగ్రెస్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రధాని

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం అందరికీ మార్గనిర్దేశం చేసిందన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా కొన్ని వ్యాఖ్యలు

రీసైకిల్డ్ సీసాలతో తయారు చేసిన జాకెట్ ధరించి, సందేశమిచ్చిన ప్రధాని మోదీ

రీసైకిల్ చేసిన PET బాటిల్స్ తో తయారు చేసిన బ్లూజాకెట్ ను ప్రధాని మోదీ ధరించారు. ఈ జాకెట్ ధరించే… ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ

రెపో రేట్లను పెంచేసిన ఆర్బీఐ…

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించారు. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో రెపోరేటు

మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్… గుడ్ బై చెప్పేసిన సీఎల్పీ నేత

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కి కాస్త బూస్ట్ దొరికిందని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత మధ్య

ఆ బిజినెస్ ట్రిక్కు మాకూ చెప్పరూ… లోకసభలో అదానీపై రాహుల్ సెటైర్

అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ, అదానీ బంధం ఈనాటిది కాదని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ అదానీ గురించే చర్చ

భారత్ కి ధన్యవాదాలు ప్రకటించిన టర్కీ…. ఆపదలో ఆదుకున్నారంటూ ప్రకటన

ఆపద సమయంలో తమకు ఆపన్నహస్తం చాటినందుకు టర్కీ భారత్ కు ధన్యవాదాలు ప్రకటించింది. ఈ మేరకు భారత్ లో టర్కీ రాయబారి సునేల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. దోస్త్ అని

దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం తుమకూరు

కర్నాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని మోదీ ప్రారంభించారు. తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్ ను కూడా మోదీ ఆవిష్కరించారు. ఇది భారత దేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ

Latest News Updates

Most Read News