ఫోటోగ్యాలెరీ

సింగపూర్ నుంచి మూడు నెలల తర్వాత స్వదేశానికి లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయన  గతేడాది డిసెంబర్‌లో  చికిత్స నిమిత్తం

కేజ్రీవాల్ , ఎల్జీ మధ్య మరో వివాదం

ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌  గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే,

కేంద్ర పథకాల పేర్లు మార్చొద్దు… అలా చేస్తే గ్రాంట్స్ ఆపేస్తాం : కేంద్రం హెచ్చరిక

కేంద్ర పథకాల పేర్లను మార్చొద్దని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు నిబంధనలు, షరతులను ఉల్లంఘించి హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ స్కీం పేరుతో అమలు

సోమనాథ దేవాలయంపై చేసిన వ్యాఖ్యలకు ముస్లిం మత పెద్ద క్షమాపణ

గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై మహమ్మద్ ఘజనీ దాడి చేసి, ధ్వంసం చేయలేదని, ఆ దేవాలయంలో జరిగే అనైతిక కార్యకలాపాలను ఆపాడని వ్యాఖ్యానించిన ముస్లిం మత పెద్ద, అఖిల భారత ఇమామ్ సంఘానికి

పుతిన్ ని భారత ప్రధాని మోదీ ఒప్పిస్తారు : కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై యేడాది కావొస్తోంది. దీనిని ముగించాలని దాదాపుగా అన్ని దేశాలూ పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధం ఆపేయాలని

భారీ విపత్తుల సమయంలో ఫిజియోథెరపిస్టులే కీలకం : ప్రధాని మోదీ

భూకంపాల లాంటి భారీ విపత్తులు సంభవించిన వేళ ఫిజియోథెరపిస్టుల పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి సమయాల్లోనే ఫిజియోథెరపిస్టులు ఆశాకిరణాలుగా మారతారని అన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్

ఎన్ఐఏ, ఎన్సీబీ లాంటి సంస్థలను విస్తరిస్తున్నాం… నేరాలను అరికడుతున్నాం : అమిత్ షా

హైదరాబాద్ లోని వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

బీబీసీపై నిషేధానికి సుప్రీం కోర్టు తిరస్కరణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ (BBC) కార్యకలాపాలను భారత దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తోసిపుచ్చింది.

అగ్రరాజ్యంలో వుంటున్న భారత టెకీలకు అదిరిపోయే న్యూస్ ఇదీ…

హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. “డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్” ను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని విభాగాల్లో ఈ విధానాన్ని ఈ

రాజస్థాన్ అసెంబ్లీలో విచిత్రం… 8 నిమిషాల పాటు పాత బడ్జెట్ చదివేసిన సీఎం గెహ్లాట్

రాజస్థాన్ అసెంబ్లీలో అరుదైన ఘనట చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ అసెంబ్లీలోనే తప్పులో కాలేసేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్

భారత్ లో మొదటిసారిగా బయటపడ్డ లిథియం నిల్వలు…

మన దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలు బయటపడ్డాయి. జమ్మూ కశ్మీర్ లో 59 లక్షల టన్నుల లిథియం వుందన్న విషయాన్ని కేంద్ర గనుల శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. లిథియాన్ని

న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించం : కిరణ్ రిజిజు కీలక ప్రకటన

న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ జడ్జీలుగా నియమించే సమయంలో

Latest News Updates

Most Read News