ఫోటోగ్యాలెరీ

అమెరికా మిచిగాన్ యూనివర్శిటీలో కాల్పులు… ముగ్గురు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అత్యంత ప్రసిద్ధమైన మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్శిటీ

పుల్వామా దాడి జరిగి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు… మోదీ ట్వీట్

పుల్వామా దాడి జరిగి నేటికి సరిగ్గా నాలుగేళ్లు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాది, ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో జవాన్లు

సినీ తారలు, క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ… ఫొటోలు వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినీ తారలు, క్రీడాకారులు, స్టార్టప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వారితో సమావేశమయ్యారు. కర్ణాటక పర్యటనకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు.

అదానీ విషయంలో దాచాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు : అమిత్ షా

అదానీ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అలాగే తాము భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. అయితే… అదానీ విషయం

అదానీ వ్యవహారంపై కమిటీ వేసేందుకు సిద్ధం : ప్రకటించిన కేంద్రం

హిండెన్ బర్గ్ – అదానీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై

ప్రభాకరన్ బతికే వున్నారు… త్వరలోనే కనిపిస్తారు : నెడుమారన్ సంచలన ప్రకటన

LTTE అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారా? అతి త్వరలోనే బహిరంగంగా అందరికీ కనిపించనున్నారా? త్వరలోనే బయటకు వస్తారా? ఎంత నిజమో తెలియదు కానీ… ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్

2030 నాటికి దేశంలో 2 కోట్ల విద్యుత్ వాహనాలు : గడ్కరీ ప్రకటన

2030 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా విద్యుత్ వాహనాలు​ రోడ్ల మీద తిరుగుతాయని, ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​

దేశ ఆర్థిక పరిస్థితిపై ఎక్కడైనా చర్చకు రెడీ…. కేసీఆర్ కి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితి

ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వేను ప్రారంభించిన ప్రధాని.. ప్రత్యేకతలివే…

దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ఫస్ట్ ఫేజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజస్తాన్‌ లోని దౌసాలో ప్రారంభించారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని 246

ఆసియాలోనే అత్యంత పెద్దదైన వైమానిక ప్రదర్శన…. ప్రత్యేకతలివే…

బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

కేవలం ఎయిర్ షో మాత్రమే కాదు… భారత ఆత్మ విశ్వాసానికి ప్రతీక : ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్

Latest News Updates

Most Read News