ఫోటోగ్యాలెరీ

క్రికెట్ అభిమానులకు జబర్దస్త్ న్యూస్… ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

క్రికెట్ అభిమానులకు జబ్దరస్త్ న్యూస్. ఐపీఎల్ 16 వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎస్ 16 వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 31 న

తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఘనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటితో కేసీఆర్ 69 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర రాష్ట్రాల

‘ఆది మహోత్సవ్’ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆది మహోత్సవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రారంభించిన

బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు… పలువురు ఉద్యోగుల స్టేట్ మెంట్ రికార్డు

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు మూడు రోజుల పాటు 60 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. మంగళవారం మొదలైన ఈ సోదాలు గురువారం రాత్రితో ముగిశాయి. సంస్థ

లక్ష్యాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తారా? కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన కామెంట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్షాన్ని హేళన చేయడమే

మహాసహస్రావధాని గరికిపాటికి ‘గురుశ్రీ’ పురస్కారం

కళాసుధ తెలుగు అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ‘మహా శివరాత్రి మహోత్సవం’జరుగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్‌ గరికిపాటి నరసింహారావుకి‘గురుశ్రీ’ పురస్కారం, ‘స్వర్ణకిరీట’ ధారణ చేయనున్నట్లు

రాబోయే 5 సంవత్సరాల్లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం

దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి

త్రిపురలో ప్రారంభమైన పోలింగ్… 13.23 శాతంగా నమోదు

త్రిపురలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది. అయితే… ఉదయం 9 గంటల వరకూ 13.23 శాతం పోలింగ్

రెండో రోజూ బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు… అమెరికా ఏమందంటే…

ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగ‌ళ‌వారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వ‌రుస‌గా రెండో రోజూ కూడా త‌నిఖీలు చేప‌డుతున్నారు.

ఎయిర్ బస్, బోయింగ్ తో ఎయిరిండియా భారీ ఒప్పందం…

టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ ఎయిర్ బస్ తో భారీ ఒప్పందమే చేసుకుంది. అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ

BBC కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు…

BBC కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని BBC కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. దాడుల సందర్భంగా అక్కడి పాత్రికేయుల ఫోన్లను ఐటీ అధికారులు తీసేసుకున్నారు. ఇళ్లకు

పుల్వామా సైనికుల త్యాగానికి నేటితో సరిగ్గా 4 ఏళ్లు… నివాళులర్పించిన CRPF

పుల్వామా సైనికుల త్యాగానికి నేటితో సరిగ్గా నాలుగు సంవత్సరాలు. 2019, ఫిబ్రవరి 4 న పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు CRPF సిబ్బంది కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ

Latest News Updates

Most Read News