ఫోటోగ్యాలెరీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి… సంచలన ప్రతిపాదన చేసిన ఉద్ధవ్…

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రజలు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.

సుప్రీం కోర్టు మెట్లెక్కిన ఉద్ధవ్ థాకరే… షాకిచ్చిన సుప్రీం

మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు ఈసీ కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.అయితే

ఛత్తీస్ గఢ్ లో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు… మండిపడ్డ ముఖ్యమంత్రి భాగేల్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు ఛత్తీస్‌ఘడ్ లో సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ

యూట్యూబ్ ఛానళ్లను నడపొద్దు : కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ సర్కార్

కేరళలోని వామపక్ష ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా యూట్యూబఖ ఛానళ్లను నడపొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ

ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి… నాలుగోసారి అంటూ ఆగ్రహం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో తన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని

ఏప్రిల్ 25న చార్ ధామ్ యాత్ర షురూ

చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌  ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు. ఆ రోజు ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం

ఢిల్లీ మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమయింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో ఢిల్లీ మేయర్

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈ సారి ఆరుగురు దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. కొన్ని రోజుల క్రితమే కాల్పుల ఘటన జరిగింది. మళ్లీ ఇప్పుడు మిసిసిపీ లోని టేట్ కౌంటీలో ఓ నిందితుడు వేర్వేరు చోట్ల కాల్పులు

చీతాలు మళ్లీ వచ్చేశాయి…. ఈ సారి 12 చీతాలు భారత్ కి

దక్షిణాఫ్రికా నుంచి చీతాలు మళ్లీ భారత్ కి చేరుకున్నాయి. మొదటి దశలో కొన్ని చేరుకోగా… రెండో దశ కింద నేడు 12 చీతాలు భారత్ కి వచ్చేశాయి. ఇందులో 7 మగ,

ఇదో ప్రజాస్వామ్య హత్య…. ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఫైర్

కేంద్ర ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం ఏకనాథ్ షిండేదే అసలైన శివసేన అని, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం కూడా

జమ్మూ కశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన కేంద్రం

భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపింది. జమ్మూ కశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్

ఏకనాథ్ షిండేదే అసలైన శివసేన అని ప్రకటించిన ఈసీ… ఉద్ధవ్ కి ఝలక్

మహారాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసేకుంది. ఏకనాథ్ షిండే వర్గానికే సిసలైన శివసేన అని ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా శివసేన ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లు

Latest News Updates

Most Read News