ఫోటోగ్యాలెరీ

ఆరేళ్లు వస్తేనే పిల్లలకు స్కూల్ అడ్మిషన్… కేంద్రం కొత్త నిబంధన

విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. విద్యార్థులకు 6 సంవత్సరాల వయస్సు వుంటేనే… ఒకటో తరగతి అడ్మిషన్ కి ఒకే చెప్పాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు

”గూండాలు ఓడిపోయాయారు, ప్రజలు గెలిచారు” : మేయర్ గెలుపుపై కేజ్రీవాల్

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఈ విజయంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. హర్షం కూడా వ్యక్తం చేశారు. గూండాలు ఓడిపోయాయారు, ప్రజలు గెలిచారు అని కేజ్రీవాల్ చెప్పారు.

ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం… ఉద్ధవ్ కి మళ్లీ నిరాశే

శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్‌ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ

పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలియదు… పిల్లలు కాావాలని మాత్రం వుంది : రాహుల్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తనకే తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ

రైల్వే కార్యాలయాల్లో ”బెల్” సంస్కృతి రద్దు.. ఆదర్శనీయ నిర్ణయం తీసుకున్న అశ్వనీ వైష్ణవ్

రైల్వే శాఖలో వీఐపీ సంస్కృతిని స్వస్తి పలికింది మోదీ ప్రభుత్వం. రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో అటెండర్లను పిలవడానికి ఉపయోగించే బెల్ సంస్కృతిని రద్దు చేయాలని, బెల్ కొట్టి అటెండర్లను పలికే

ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీదే… మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబేరాయ్

హోరాహోరీగా సాగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు.

2024 ఎన్నికల్లో వచ్చేది సంకీర్ణమే… కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : ఖర్గే

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని ప్రకటించారు. నాగాలాండ్ ఎన్నికల

రాజకీయాలు భారత్ లో పుట్టడం లేదు… సరిహద్దులు దాటే పుడుతున్నాయి : BBC డాక్యుమెంటరీపై జైశంకర్ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికమేమీ కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర వుందని స్పష్టం

ఇద్దరు ఐఏఎస్ లకూ ఝలక్ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం

కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఐఏఎస్‌ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ పరస్పర ఆరోపణల వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ

పశ్చిమ దేశాల వైఖరి వల్లే ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాం : పుతిన్ కీలక వ్యాఖ్యలు

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశిస్తూ

ఉక్రెయిన్ కి హఠాత్తుగా జోబైడెన్ ఎలా వచ్చారు? అదంతా సీక్రెట్ ప్లాన్

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టి, ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో

గ్యాంగ్‌స్టర్లే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 70 చోట్ల NIA సోదాలు

గ్యాంగ్ స్టర్లపై NIA ఉక్కుపాదం మోపింది. వీరిని టార్గెట్ చేసుకుంటూ దేశ వ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్

Latest News Updates

Most Read News