
ఆరేళ్లు వస్తేనే పిల్లలకు స్కూల్ అడ్మిషన్… కేంద్రం కొత్త నిబంధన
విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. విద్యార్థులకు 6 సంవత్సరాల వయస్సు వుంటేనే… ఒకటో తరగతి అడ్మిషన్ కి ఒకే చెప్పాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు



















