ఫోటోగ్యాలెరీ

భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే ..

ఉక్రెయిన్‌పై  అణ్వాయుధ దాడి చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను  చైనా, భారత్‌లు  ఆపి ఉండొచ్చునని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే

ఆ దేశ మాజీ అధ్యక్షుడిని చంపేస్తాం

ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్  ను డెవలప్ చేసింది.  తమ మిలటరీ కమాండర్ ఖాసీం సోలిమనిని చంపినందుకు ప్రతీకారంగా  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను  హతమారుస్తామని ఇరాన్

పెత్తనం కోసమే డ్రాగన్ ఇలాంటి చర్యలు

భారతదేశం పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకకు చైనా మితిమీరిన రుణాలు మంజూరు చేస్తుండడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పెత్తనం కోసమే డ్రాగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడింది. అమెరికా విదేశాంగ

బెంగాల్ లో టెన్షన్… కేంద్ర మంత్రి కాన్వాయ్ పై టీఎంసీ నేతల రాళ్ల దాడి

కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ వాహనం ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కేంద్ర హోంశాఖ

రిటైర్మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ..? ప్లీనరీ వేదికగా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? కాంగ్రెస్ ప్లీనరి వేదికగా ఆమె మాట్లాడిన మాటలు అచ్చు అలాగే కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్

ట్రంప్ ను అంతమొందిస్తాం : ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్‌ను చంపేందుకు కొత్త మిజైల్‌ను తయారు చేశామంటూ సంచలన ప్రకటన చేసింది. 1,650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్‌ను తయారు

cwc కి నేతలను నామినేట్ చేస్తాం… కాంగ్రెస్ కీలక నిర్ణయం… రెండో రోజూ కీలక సమావేశాలు

కాంగ్రెస్ మొదటి రోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ప్రారంభమైన ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత నిర్ణాయక విభాగమైన

ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా చూశారు… మేము అష్టలక్ష్మీగా చూస్తున్నాం : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నాగాలాండ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారతాన్ని పాలించేవారని విమర్శించారు. ఢిల్లీ నుంచి

ఆప్ కి గుడ్ బై చెప్పేసి… బీజేపీలో చేరిపోయిన ఢిల్లీ కౌన్సిలర్

ఢిల్లీ మేయర్ ఎన్నికపై రగడ ముగిసింది. మొత్తానికి కొత్త మేయర్ కూడా వచ్చారు. అయితే… ఆసక్తికర పరిణామం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆ పార్టీకి గుడ్ బై

నరేంద్ర మోదీ రాసిన Exam Warriors పుస్తకం స్కూళ్ల లైబర్రీలో వుంచాలి : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన Exam Warriors అనే పుస్తకం దేశంలోని అన్ని పాఠశాలల లైబ్రరీలలో వుంచాని కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష’ కింద ప్రతి పాఠశాలలోని

విమానం నుంచి దింపి మరీ… కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసిన అసోం పోలీసులు

ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో కాసేపు హైడ్రామా కొనసాగింది. ఛత్తీస్ గఢ్ లోని పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బయల్దేరగా.. విమానాశ్రంయలో అసోం పోలీసులకు అడ్డుకున్నారు. ఆయన్ను విమానం

అన్నాడీఎంకే పళని స్వామిదే… సుప్రీంలో పన్నీర్ సెల్వంకి షాక్

అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామం జరిగింది. పళని స్వామి, ఓ పన్నీర్ సెల్వం మధ్య కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఎవరి చేతిలో పార్టీ వుండాలన్న దానిపై తీవ్ర ఘర్షణలు

Latest News Updates

Most Read News