ఫోటోగ్యాలెరీ

సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోం.. హైకోర్టుకు వెళ్లండి : సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురు

మద్యం పాలసీలో అరెస్టైన డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా, నడ్డా కీలక భేటీ

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరిగే కీలక భేటీ హాజరయ్యారు. మొదటగా వీరందరూ అమిత్

ప్రతీకారం తీర్చుకున్న భారత జవాన్లు…. కశ్మీరీ పండిట్ ను కాల్చిన ఉగ్రవాది హతం

48 గంటల్లోనే భారత జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. పుల్వామాలో రెండు రోజుల క్రితం ఇస్లామిక్ ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను కాల్చి చంపారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను కాల్చి

మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ… సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోరిన విజ్ఖప్తికి

త్వరలోనే దేశంలోనే విమానాల తయారీ… శివమొగ్గ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మోదీ ప్రకటన

కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్‭పోర్ట్‭ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తదితరులు పాల్గొన్నారు. అయితే… నేడే మాజీ

ఖుష్బూకి కీలక పదవి… జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నామినేట్

బీజేపీ మహిళా నేత ఖుష్బూ సుందర్ కి కీలక పదవి లభించింది. ఆమెను జాతీయ మహిళా కమిషన్ (NCW)సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఖుష్బూతో పాటు మమతా కుమారి, దెలీనా

సిసోడియాను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ… కస్టడీపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ సోమవారం నాడు కోర్టులో హాజరుపరిచింది. సిసోడియా తాము అడిగిన ప్రశ్నలను పూర్తిగా దాటేస్తున్నారని, సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని

నాగాలాండ్ లో 72.99 శాతం పోలింగ్… మేఘాలయాలో 63.9 శాతం పోలింగ్

నాగాలాండ్, మేఘాలయాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు వరకూ మేఘాలయాలో 63.9 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక.. నాగాలాండ్ లో సాయంత్రం 3 గంటల వరకూ 72.99 శాతంగా

BSF జవాన్లపై బంగ్లాదేశీయులు దాడి… ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు

BSF జవాన్లపై బంగ్లాదేశీయులు దాడి చేశారు. బంగ్లాతో వున్న అంతర్జాతీయ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సిబ్బందిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిధిలో దాడి చేశారు. ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ సెక్టార్ లో

‘మన్ కీ బాత్’ లో తెలుగు వ్యక్తులను ప్రశంసించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో తెలుగు వారి గురించి ప్రస్తావించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలి పాటలపై దేశ

డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికం : కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్రంలోని

ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి కృషి చేస్తాం

ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేస్తామని భారత్‌, జర్మనీలు ప్రకటించాయి. జర్మనీ ఛాన్సలర్‌ ఓలఫ్‌ స్కోల్జ్‌ భారత్‌ పర్యటనకు  వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి

Latest News Updates

Most Read News