ఫోటోగ్యాలెరీ

కర్నాటకలో బీజేపీకి షాక్… లంచం తీసుకుంటూ లోకాయుక్తకు దొరికిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతని ఇంట్లో

భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్

లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా తనపై నిఘా

త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ జయకేతనం… మేఘాలయాలో హంగ్

త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరేసింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మేజిక్ ఫిగర్ దాటాలి. అయితే… బీజేపీ కూటమి

దక్షిణాది దేశాల తరపు గళం వినిపించేందుకు రెడీ అయ్యాం : జీ 20 సదస్సులో ప్రధాని మోదీ

భారత్ లో జరుగుతున్న జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు అట్టర్ ప్లాఫ్

ధర్నా చేస్తే 20 వేలు, రూల్స్ అతిక్రమిస్తే 30 వేల జరిమానా… ఢిల్లీ JNU లో కొత్త నిబంధనల జారీ

ఢిల్లీ JNU కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇకపై… యూనివర్శిటీలో ఎవరైనా ధర్నాలో పాల్గొంటే… 20,000 రూపాయల జరిమానా విధిస్తామని ఓ సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాకుండా ర్యాగింగ్, హింసాత్మక ఘటనల్లో

ఎలక్షన్ కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రస్తుతమున్న నియామక వ్యవస్థను రద్దు చేసింది. దీని స్థానే ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇందిరా గాంధీ ఎంత నిరంకుశంగా వ్యవహరించారో.. మోదీ కూడా అంతే : కేజ్రీవాల్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ డెవలప్ కావడం మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని విరుచుకుపడ్డారు. అందుకే తప్పుడు విధానాలకు దిగుతోందన్నారు. ఆరోగ్యం, విద్యారంగంలో

ఈశాన్య రాష్ట్రాల కౌంటింగ్ : త్రిపుర, నాగాలాండ్ లో స్పష్టమైన మెజారిటీలో బీజేపీ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. మరి కొన్ని గంటల్లో ఎవరు ప్రభుత్వాన్ని

వేషం మార్చేసిన రాహుల్ గాంధీ… నయా లుక్ లో కాంగ్రెస్ నేత…. ఫొటోలు వైరల్

నెరిసిన గడ్డం, నెరిసిన జుట్టు, టీషర్ట్…. ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్టైల్ ఇదీ…. మొన్నటి వరకూ జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ

సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం… గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచేసిన చమురు సంస్థలు

సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం పడింది. వంట గ్యాస్, వాణిజ్య వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్

119 నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలున్నారు.. 119 స్థానాల్లో పోటీ చేస్తాం : బండి సంజయ్

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ తెలంగాణ నేతల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ కీలక భేటీ జరిగింది.

మంత్రి పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తో ఆమ్ ఆద్మీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ మంత్రి పదవులకు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు.

Latest News Updates

Most Read News