
కర్నాటకలో బీజేపీకి షాక్… లంచం తీసుకుంటూ లోకాయుక్తకు దొరికిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్హాండెడ్గా పట్టుబడ్డాడు. అతని ఇంట్లో



















