ఫోటోగ్యాలెరీ

రాష్ట్ర, దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్

వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ

ఈ నెల 20 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి సిసోడియా

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AA) సీనియర్‌ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా  జ్యుడీషియల్‌ కస్టడీ ( ని ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 20

ఇకపై కాశీ దేవస్థానంలో మిల్లెట్లతో కూడిన ప్రసాదమే : ట్రస్ట్ కీలక నిర్ణయం

మిల్లెట్లను ప్రోత్సహించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాశీ విశ్వేశ్వరుడి దేవస్థానంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొన్ని రోజుల క్రిందట ప్రధాని మోదీ మాట్లాడుతూ…

మాజీ సీఎం రబ్రీదేవి ఇంటికి సీబీఐ… స్టేట్ మెంట్ రికార్డు మాత్రమేనని ప్రకటన

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణంలో సీబీఐ అధికారులు బిహార్ మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నిస్తున్నారు. బిహార్ లోని తన నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు… ల్యాండ్ ఫర్

ప్రధాని నరేంద్ర మోదీ తో బిల్ గేట్స్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ తో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ భేటీ అయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ

ఎయిర్ ఇండియా ఘటన మరువకముందే.. అమెరికన్ ఎయిర్ లైన్స్ లో

ఎయిర్ ఇండియా విమానంలో ఇటీవల  ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి

భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం … ఆంటోని బ్లింకెన్

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఢిల్లి  వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇక్కడ జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన ఆయన  ఆటో ఎక్కి, రాజధాని వీధుల్లో సంచరించారు. అమెరికా

మోదీతో ఉదయం 6 గంటలకు నెట్ ప్రాక్టీస్ ప్రారంభం : ఎస్. జైశంకర్ కామెంట్స్ వైరల్

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ క్రికెట్ పరిభాషను ప్రయోగిస్తూ ప్రధాని మోదీ పనితీరు, ప్రభుత్వ పనితీరును వివరించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ థింక్ ట్యాంక్ ఈవెంట్

ఏపీలో రోడ్ కనెక్టివిటీకి 20 కోట్లు.. ఏపీపై వరాలు కురిపించిన నితిన్ గడ్కరీ

ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఏపీలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు 20 వేల

తెలంగాణకి మోదీ ప్రభుత్వం గిఫ్ట్… బేగంపేట విమానాశ్రయంలో “”పౌర విమానయాన పరిశోధనా కేంద్రం”

తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (కారో) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర

పెగాసెస్ రాహుల్ ఫోన్లో లేదు… ఆయన మెదడులోనే వుంది : అనురాగ్ ఠాకూర్ కౌంటర్

విదేశీ గడ్డపై భారత దేశంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. పెగాసస్ ఆయన ఫోన్‌లో కాదు. ఆయన మెదడులోనే ఉందంటూ

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ… ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యుల ప్రకటన

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి తరలించారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆస్పత్రి

Latest News Updates

Most Read News