
సిసోడియా మళ్లీ అరెస్ట్…. జైలులోనే అరెస్ట్ చేసిన ఈడీ
ఆప్ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాను జైలులోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఈడీయే ప్రకటించింది. అయితే… మొన్న అరెస్ట్ చేసింది సీబీఐ. ఈడీ

ఆప్ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాను జైలులోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఈడీయే ప్రకటించింది. అయితే… మొన్న అరెస్ట్ చేసింది సీబీఐ. ఈడీ

ఒడిశా తీరంలో గూఢచర్య పావురం కనిపించింది. దాని కాళ్లకు ఓ కెమెరా, మైక్రోచిప్ కూడా వుంది. ఒడిశా సాగర తీరంలో ఈ పావురం తెగ చెక్కర్లు కొడుతోంది. దీనిని గమనించిన స్థానిక

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ హాజరయ్యారు. గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి ఇద్దరు

అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకూ సిసోడియా చుట్టూ తిరిగిన ఈ కేసు… రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ తర్వాత

పాకిస్తాన్ పై యూఎన్ లోని భారత రాయబారి రుచిర కాంబోజ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా వ్యర్థమన్నారు. ఆయన

పాకిస్తాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురూ నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి మొబైల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై తెలంగాణ బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కవిత వల్ల తెలంగాణ సమాజమే తలదించుకునే

త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి మాణిక్ సాహు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 8 మంది మంత్రులుగా కూడా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు

విపత్కర పరిస్థితుల్లోనూ ఆహార కొరత ఏర్పడకుండా ఆహార ధాన్యాలను వీలైనంత ఎక్కువ నిల్వ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు సూచించారు. ఈ ఏడాది వేసవి

మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ కె. సంగ్మా వరుసగా రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్

ఢిల్లీ మద్యం కేసులో హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపులోకి తీసుకుంది. రాత్రి 11 గంటలకు ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని తాము 2
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841