
పంజాబ్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం
గన్ కల్చర్ విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా

గన్ కల్చర్ విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా

చైనా నూతన ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా పార్లమెంట్ సమావేశంలో లీ కియాంగ్ అభ్యర్థితానికి అనుకూలంగా మొత్తం 2947 ఎన్పిసి సభ్యులలో 2936 ఓట్లు వచ్చాయి. దీనితో లీ కియాంగ్

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సరిగ్గా 8:10 నిమిషాలకు కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ

లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కారులో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మొదటిసారిగా స్పందించారు. తెలంగాణ భవన్ లో నేడు BRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు

ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరహార దీక్ష ముగిసింది. బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు, సీపీఐ నేత నారాయణ తదితరులు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.మహిళా రిజర్వేషన్

న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, ప్రధాని మోదీ హైదరాబాద్ హౌజ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

అగ్నివీరులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయిన వారికి BSF నియామకాల్లో ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. BSF

ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మెడకు చుట్టుకుంది. మొన్నటికి మొన్నే రబ్రీదేవి ఇంట్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మాజీ సీఎం

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు దిగారు. సాయంత్రం 4

చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్ ((Xi Jinping) ముచ్చటగా మూడోసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. సెంట్రల్మిలిటరీ కమిషన్ చైర్మన్ గా కూడా ఆయనే ఎన్నిక కావడం విశేషం. మరో 5 సంవత్సరాల

తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పని ఎమ్మెల్సీ కవిత చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కవిత తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పనిచేశారని, తెలంగాణ పరువునే తీసేశారంటూ మండిపడ్డారు. న్యూఢిల్లీలో కిషన్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841