
ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత… 2 గంటలుగా కొనసాగుతున్న ఈడీ క్వశ్చన్ అవర్
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి తన భర్త అనిల్ తో కలిసి

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి తన భర్త అనిల్ తో కలిసి

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.

ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.

మహారాష్ట్ర రైతుల దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు, రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం మధ్యలోనే ఓ రైతు మృత్యువాత

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం విదేశీగడ్డపై దేశ రాజకీయాలు మాట్లాడేందుకు నిరాకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. ఢిల్లీలో లో అమిత్షా మాట్లాడుతూ బ్రిటన్లో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొన్ని

తనకు తాను దైవస్వరూపంగా ప్రకటించుకొన్న నిత్యానంద అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడీ కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన యునైడెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో సాంస్కృతిక

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, సిక్కు రాడికల్ నాయకుడు అమృత్పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య ఈ పరిణామం జరిగింది. దాదాపు 100 కార్లతో

అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. నిరాధారమైన ఆరోపణలను చేయకూడదని,

తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 6 రాష్ట్రాల్లో మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు పేరుతో

తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీకి, ఏవీఎన్ రెడ్డికి

అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

విదేశీ గడ్డపై భారత్ ను అపహాస్యం చేసి మాట్లాడరంటూ కాంగ్రెస్ నేత రాహుల్ పై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆయన పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఈ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841