ఫోటోగ్యాలెరీ

”మోదీ చిక్కుల్లో” రాహుల్… అనర్హత వేటు పడుతుందా?

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో ఆయన ఇంటి పేరును తీవ్ర స్థాయిలో విమర్శించడంతో కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్నాటక రాష్ట్రం

మహిళలతో సంబంధాలు, ఛాటింగ్ లు…. అమృత్‌పాల్ సింగ్ కొత్త కోణాలు

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్తానీ వాదం పేరిట… దేశ వ్యతిరేక అజెండాను మోయడమే కాకుండా… చాలా మంది మహిళలతో సంబంధాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కి ఎదురు దెబ్బ… 2 సంవత్సరాల పాటు జైలుశిక్ష

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా నిర్ధారించింది. దొంగలందరికీ మోదీ ఇంటిపేరు అంటూ రాహుల్ గాంధీ

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మా అవార్డుల ప్రదానోత్సవం…

2023 యేడాది గాను పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ధన్కర్ తో పాటు

రద్దీ ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్ వుండాల్సిందే : ప్రధాని మోదీ పిలుపు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పీఎంవో అధికారులు,

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు.. వర్చువల్ గా హాజరైన రాష్ట్రపతి

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ గా హాజరయ్యారు. ఇక… గవర్నర్ తమిళిసై, సీఎస్ శాంతి కుమారి, కేంద్ర

గుడ్ న్యూస్ : ఆధార్… ఓటర్ ఐడీ అనుసంధానం గడువు పెంపు

ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర

మన పానీపూరీ…. మామిడి పన్నా టేస్ట్ ను ఎంజాయ్ చేసిన జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని పుమియో కిషిదకి మన పానీ పూరీ భలే నచ్చింది. భారత పర్యటనలో వున్న జపాన్ ప్రధానికి మన ప్రధాని నరేంద్ర మోదీ పానీపూరీ టేస్ట్ చూపించారు. దీంతో ఆయనకు

వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన కవిత… సెల్ ఫోన్లను చూపించిన ఎమ్మెల్సీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వరుసగా రెండో రోజు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా ఆమె వెంట భర్త అనిల్, న్యాయనిపుణులు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ”ఉగాది మిలన్”

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది మిలన్ నిర్వహించారు. శ్రీ శోభకృత్‌ నామ ఉగాది సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉత్సవం నిర్వహించగా… ముఖ్య అతిథిగా ప్రధాని

అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కొనసాగుతున్న వేట… అలర్ట్ అయిన పోలీసులు

ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అమృత్‌పాల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అక్రమ

లండన్‌లో భారత జాతీయ జెండాను అగౌరవపరిచిన ఖలిస్థానీ వాదులు

వేర్పాటువాద నేత, ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. భారత్ లోనే కాకుండా కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. తాజాగా… అమృత్‌పాల్‌, అతని అనుచరుల

Latest News Updates

Most Read News