ఫోటోగ్యాలెరీ

కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ వాయిదా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ… విపక్ష పార్టీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సహా విపక్ష నేతలందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్ల‌మెంట్

అరుణాచల్ ప్రదేశ్ లో జీ 20 మీటింగ్… డుమ్మా కొట్టిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ వేదికగా రెండు రోజుల పాటు జీ 20 సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి జీ 20 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు

అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు… ఇదర్దికి తీవ్ర గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారాలో కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో ఈ ఘటన జరిగింది. గురుద్వారాలో దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో

రాహుల్ పై అనర్హత వేటు.. గాంధీ సిద్ధాంతాలకు ద్రోహం చేయడమే

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు,  గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ

కోర్టు అవకాశం కల్పించినా ఆయన ఉపయోగించుకోలేదు

చట్టం ముందు అందరూ సమానమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇందుకు అతీతులు ఏమీ కాదని కర్ణాటక  ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. బెంగళూరు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి

ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ మార్క్‌-3  రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. యూకే కంపెనీ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను

వీధుల్లో ఆ పని చేస్తే రూ.1లక్ష వరకు జరిమానా.. జైలు శిక్ష

యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ పౌరులు, నివాసితులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తే భారీ జరిమానా, జైలుకి వెళ్లాల్సి ఉంటుందని

రాహుల్ గాంధీ అసలు విషయమే మాట్లాడలేదు : రవిశంకర్ ప్రసాద్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్స్ పై అధికార బీజేపీ కౌంటర్ ఇచ్చింది. విమర్శించే హక్కు ఆయనకు వుంది కానీ.. అవమానించే హక్కు మాత్రం లేదని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్

బెంగళూరులో కొత్త మెట్రో లైన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

కర్నాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త మెట్రో లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కిలోమీటర్ల మేరకు వైట్ ఫీల్డ్ నుంచి క్రిష్ణారాజపురం

అనర్హత వేసినా, జైలుకే పంపినా… భయపడే ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ

తనపై అనర్హత వేటు పడిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం

ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం : అనర్హత వేటుపై స్పందించిన రాహుల్

తన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత వాణిని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని ట్వీట్ చేశారు. అందుకోసం ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు

రాహుల్ గాంధీపై అనర్హత వేటు… ప్రకటించిన లోక్ సభ సెక్రెటేరియట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత

Latest News Updates

Most Read News