ఫోటోగ్యాలెరీ

మెట్లబావి దుర్ఘటన : 35 కి పెరిగిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది. శ్రీరామనవమి సందర్భంగా బాలేశ్వర్ ఆలయంలోని ఆవరణలో కల్యాణం కోసం కూర్చున్నారు.

రాహుల్ వ్యవహారాన్ని జర్మనీ గమనిస్తోందట…

రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంపై పాశ్చాత్య దేశాలు స్పందించడం విడ్డూరంగా కనిపిస్తోంది. మొన్నటి మొన్న అమెరికా కూడా స్పందించింది. తాజాగా జర్మనీ స్పందించడం ఆశ్చర్యం. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని

తమిళ రాజకీయంలోకి పెరుగు… తీవ్రంగా మండిపడుతున్న సీఎం స్టాలిన్

తమిళ రాజకీయాల్లో పెరుగు వచ్చి చేరింది. ఇప్పుడు పెరుగు అంశం తెగ వివాదమై కూర్చుంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) పెరుగుపై తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ పై

కేంద్ర హోంమంత్రితో సమావేశమైన సీఎం జగన్… 40 నిమిషాల పాటు భేటీ

ఏపీ ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాత్రి 10 గంటలకు

మోదీని ఇరికించమని సీబీఐ తెగ ఒత్తిడి తెచ్చింది : సంచలన ఆరోపణ చేసిన అమిత్ షా

కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ వారికి వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో సీబీఐని ఎలా దుర్వినియోగం చేశారో

లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ కి ఊరట.. అనర్హత వేటును ఉపసంహరించుకున్న లోక్ సభ

లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ బుధవారం ఉపసంహరించుకుంది.ఈ మేరకు లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. తన

కర్నాటకలో మోగిన నగారా… మే 10 న పోలింగ్… 13 న ఫలితాలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మే 10 న పోలింగ్ జరగనుంది. మే 13 న తేదీన

దేశ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై దాడులు.. 18 నకిలీ ఫార్మా కంపెనీల లైెసెన్స్ లు రద్దు

నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విరుచుకుపడింది.మొత్తం 20 రాష్ట్రాల్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దాడులు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 76 ఫార్మా కంపెనీల్లో ఈ

తప్పకుండా బంగ్లాను ఖాళీ చేస్తాను : రాహుల్ లేఖ

ఢిల్లీలోని బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్ సభ సెక్రెటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ ఈ నోటీసులపై స్పందించారు. ఇల్లు ఖాళీ చేయాలన్న

రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి : సావర్కర్ మనుమడు రంజిత్ డిమాండ్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దానిపై వివరణ ఇచ్చుకోవాల్సింది సావర్కర్ ని నిందించారు రాహుల్. ఇప్పుడు ఆ

జీ 20 సదస్సుకు విశాఖ సిద్ధం… నేటి నుంచి నాలుగు రోజుల పాటు జీ 20 సమావేశాలు

విశాఖపట్నం మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు సిద్ధమైపోయింది. విశాఖ వేదికగా వరుసగా 4 రోజుల పాటు జీ 29 సమ్మిట్ జరగనుంది. ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, అన్ని ఏర్పాట్లనూ పూర్తి

తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

ఈ యేడాది కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పక్షాన అధికారికంగా జరుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. విమోచన దినోత్స వాన్ని జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని

Latest News Updates

Most Read News