
ఒబామాను వెనక్కి నెట్టి ఎలాన్ మస్క్
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్లో మస్క్కు ఏకంగా 133 మిలియన్ల మంది
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్లో మస్క్కు ఏకంగా 133 మిలియన్ల మంది
అమెరికా-కెనడా బార్డర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి
అమెరికాలో తుఫాన్లు, టోర్నడోలు మరోసారి విధ్వంసం సృష్టించాయి. అర్కన్సాస్, ఇల్లినాయిస్తోపాటు ఇండియానా , అలబామా , టెన్నెస్సీల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. టోర్నడోల ధాటికి 21 మంది మరణించారు. డజన్ల కొద్ది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరొక్క పరువు నష్టం దావా దాఖలు అయింది. జనవరిలో భారత్ జోడో యాత్రలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ కేసు దాఖలు
ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భోపాల్- న్యూఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఏప్రిల్ 1న భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-న్యూఢిల్లీ
మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ బాంబ్ పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై కీలక
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అయితే… షెడ్యూల్ ప్రకారం ఆయన శుక్రవారం తెలంగాణ పర్యటన ఖరారైంది. అయితే.. అది రద్దైంది.
ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరుగుతున్నాయి. హీరోయిన్లు తమన్నా, రష్మికా ఇతరులు స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్…
శ్రీరామ నవమి సందర్భంగా బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రాష్ట్ర బీజేపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి గుజరాత్ హైకోర్టు నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోదీ చదివిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను అందజేయవలసిన అవసరం ప్రధాన మంత్రి
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. చరిత్రలోనేఆయనపై నేరారోపణలను రుజువైనట్లు న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ దృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వందల నుంచి ఏకంగా వేలకి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 3,095 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : info@cinemaabazar.com
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841