
తనను తోబుట్టువులా ఆదరించారు… కైకాలపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన కేవలం తెలుగు సినిమా రంగానికి మాత్రమే కాదని, భారత సినీ రంగానికి కూడా గర్వకారణమే

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన కేవలం తెలుగు సినిమా రంగానికి మాత్రమే కాదని, భారత సినీ రంగానికి కూడా గర్వకారణమే

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్

సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ

సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ

ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూసేందుకు అభిమానులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని అందరికీ తెలిసిందే. ప్రతి వారం వారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా బాగానే

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు సైతం పొందింది. అలాగే

దేశంలోని ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలపై సినిమా బయోపిక్ లు రావడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఇప్పటికే పలువురు ప్రతిష్ఠిత వ్యక్తుల జీవిత గాథలు తెరకెక్కాయి. తాజాగా.. అలాంటిదే

ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం

రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్” సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజయోగం” . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్

ప్రతి సంవత్సరం లాగే… ఈ యేడాది కూడా మగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్రిస్మస్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని చరణ్ నివాసంలో ఈ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841