
మహేశ్ బాబు కొత్త సినిమా అప్ డేట్ ఇదీ…
మహేశ్ బాబు కొత్త సినిమ అప్ డేట్ వచ్చింది. మూవీ టీమ్ అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హత్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ

మహేశ్ బాబు కొత్త సినిమ అప్ డేట్ వచ్చింది. మూవీ టీమ్ అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హత్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ

వాల్తేరు వీరయ్య… సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు అన్ని థియేటర్లలోనూ ఇదే ముచ్చట. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా

కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు చెప్పాడు.న భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. ‘బాయ్.. సంక్రాంతి రిలీజ్’ అంటూ
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 86 సంవత్సరాలు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచం మొత్తం ప్రశంసలు పొందుతోంది. తాజాగా… అంతర్జాతీయ అవార్డును కూడా తీసుకుంది. తాజాగా.. ఈ సినిమాపై హాలివుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మళ్లీ మెగా బ్రదర్స్ ని టార్గెట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబును ఉద్దేశిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. నాగబాబు ఆయన తమ్ముడికి లేదా

హైదరాబాద్ యూసఫ్ గూడ లోని శ్రీశైలం యాదవ్ అన్న అధ్వర్యంలో “అవర్ ఫ్యాక్టరీ”ను గ్రాండ్ గా ఓపెన్ చేశారు రచయిత చిన్నికృష్ణ. ఈ “అవర్ ఫాక్టరీ” లో యూత్ కి సంబంధిన

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న

సినీ గేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. తెలుగు వారందరి తరపున చంద్రబోస్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు చిరంజీవి. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు అంటూ చిరంజీవి

సహజనటి జయసుధ మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో తెగ పుకార్లు నడుస్తున్నాయి. ఇప్పటికే జయసుధ మూడో పెళ్లి చేసేసుకున్నారని ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం

హాలివుడ్ దిగ్గజం, దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ తో దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కీరవాణి, రాజమౌళి కుటుంబాలు అమెరికాకు వెళ్లాయి. అక్కడ జరిగిన

ఆది పురుష్ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన పిల్ పై కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు నోటీసులిచ్చింది.
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841