హీరోయిన్స్‌

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం… సినిమా ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. విజయమాధవి, పూర్ణోదయా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు ఆస్థాన ఎడిటర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. ప్రస్తుతం

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు… తారకరత్న చితికి నిప్పు పెట్టిన మోహనకృష్ణ

తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని మహా ప్రస్థానానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు

ఎన్టీఆర్‌ 30 లాంఛింగ్ ఈవెంట్‌ వాయిదా.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటన

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఒకటి కొరటాల శివ (Siva Koratala)-జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఇద్దరి కలయికలో ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా వస్తోంది. కాగా ఈ సినిమా

ప్రముఖ దర్శకుడు భారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం ‘సార్'(వాతి)

తాజా పత్రికా ప్రకటనలో, ప్రముఖ భారతీయ దర్శకుడు భారతీరాజా ధనుష్ నటించిన తాజా చిత్రం ‘వాతి'(సార్) పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర

సునిశితంగా నటించడం ఆయన దగ్గరే నేర్చుకున్నా :

దర్శకులు కె. విశ్వనాథ్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లో కళాతపస్విక కళాంజలి పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శంకరాభరణం ఝాన్సీ,

ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకున్న తారకరత్న పార్థివదేహం

నటుడు తారకరత్న పార్థివ దేహాన్ని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. భౌతిక కాయంతో కుటుంబీకులు, అభిమానులు, బాలయ్య, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఫిల్మ్ ఛాంబర్ కి

కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ కన్నుమూత

కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్ మృతి పట్ల కర్ణాటక సీఎం

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు.  జెమినీ కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్‌ విజయం సాధించారు.

నిర్మాతల మండలి ఎలక్షన్ పై… నిర్మాత సి కళ్యాణ్ కామెంట్స్

నిర్మాతల మండలి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగాయి.సక్సెస్ ఫుల్ గా జరిగాయి 24 ఓట్ల మెజారిటీ తో దామోదర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎన్నికైయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా సుప్రియ అశోక్ కుమార్

తారకరత్న నాకు నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు – మంచు మోహన్ బాబు.

నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను లండన్ లో, విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నాము. నా

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల అప్‌డేట్‌

తెలుగు నిర్మాతల మండలి పోలింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాతలు దామోదర ప్రసాద్‌, జెమిని కిరణ్‌ అధ్యక్ష బరిలో ఉన్నారు. 2023-25 నూతన కార్యవర్గాన్ని నిర్మాతల మండలి సభ్యులు ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి పోలింగ్‌

టాలీవుడ్ లో మరో విషాదం.. తారకరత్న మృతి

తెలుగు తెరపై మరో తార నేలరాలింది.  సినీ నటుడు తారకరత్నమరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది.  బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా

Latest News Updates

Most Read News