
ఖుష్బూని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
బీజేపీ నేత, సీనియర్ నటి ఖష్బూకి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ సందర్భంలోనే చిరంజీవి

బీజేపీ నేత, సీనియర్ నటి ఖష్బూకి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ సందర్భంలోనే చిరంజీవి

కొన్ని రోజుల క్రిందటే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి RRR టీం సభ్యులు హజరయ్యారు. అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ ఎన్. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సూర్యా పెట్ జంక్షన్ ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం చేస్తున్నారు. ఈశ్వర్ హీరోగా నైనా

ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు

మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్

వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో ఎస్. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ ఈరోజుతో పూర్తి

కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈ రోజు సాయంత్రం 6.15కు జయలక్ష్మి మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం విశ్వనాథ్

ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, నూతన దర్శకుడు యలమంద చరణ్, హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా కామెడీ డ్రామా ‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. కేరళ అలువాలోని

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో ఆయన భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841