హీరోయిన్స్‌

పరారి” మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. మార్చి 30 న గ్రాండ్ రిలీజ్

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం నుండి విడుదల అయిన

దేవరాజ్ తనయుడు హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న “వైరం” చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు

తాజ్ డివైడెడ్ బై బ్లడ్’లో అనార్క‌లిగా న‌టించ‌టం ఛాలెంజ్ గా అనిపించింది : అదితి రావు

ప్ర‌ముఖ ఓటీటీ చానెల్ జీ5లో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’.ఈ సిరీస్‌ను కాంటిలో పిక్చ‌ర్స్ రూపొందించింది. ఇందులో స్టార్

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది

RRR టీమ్ కి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం RRRటీమ్ తిరిగి హైదరాబాద్ కి చేరుకుంది. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రం

తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా

సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ను సత్కరించిన TFCC చైర్మన్

RRR మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించిన సందర్భంగా TFCC చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా రచయిత, రాజమౌళి

”మిథునం” నిర్మాత మొయిద ఆనంద రావు కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మిథునం సినిమా నిర్మాత మొయిద ఆనంద రావు (57) కన్నుమూశారు. మధుమేహంతో చాలా కాలం నుంచి బాధపడుతున్న ఆనంద రావు… కొన్ని రోజులుగా వైజాగ్

సొంత తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు : నటుడు పొన్నంబలం సంచలన ప్రకటన

తమిళ నటుడు పొన్నంబలం తన సొంత సోదరుడిపైనే సంచలన ఆరోపణలకు దిగాడు. తన సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నాడని పేర్కొన్నాడు. అయితే… మద్యం తాగడం వల్లే తన కిడ్నీలు

‘చెంగా రెడ్డి’గా ‘జోజు జార్జ్’.. పవర్ ఫుల్ గా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చిత్రం కొత్త పోస్టర్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్ లో

మార్చి 24 న విడుదల అవుతున్న “రాజ్ కహాని”. చిత్రం

ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా రాజ్ కార్తికేన్ హీరోగా నటిస్తూ ,తెరకెక్కిస్తున్న చిత్రం “రాజ్ కహాని”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత

“విల్లా 369” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు తేజ..

విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లు గా సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్, నిర్మాతగా, డా.రాకేష్ సహ నిర్మాతగా కలసి చేస్తున్న సినిమా “విల్లా 369”.

Latest News Updates

Most Read News