
డిసెంబర్ 13న రాబోతోన్న ‘ప్రణయ గోదారి’ని చూసి విజయవంతం చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక, నిర్మాత విఘ్నేశ్
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్వి


























