టీడీపీ ఎంపీ కేశినేని నానితో వసంత నాగేశ్వర రావు భేటీ

కృష్ణా జిల్లా రాజకీయంలో ఆశ్చర్యకర పరిణామం జరిగింది. టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వర రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే.. వీరిద్దరి భేటీ చాలా మర్యాద పూర్వక భేటీయేనని పార్టీ పేర్కొంది. కేశినేని నాని తాతయ్య కేశినేని వెంకయ్యతో వసంత నాగేశ్వర రావుతో సన్నిహిత సంబంధాలు వుండేవని, అందుకేతో కేశినేనితో భేటీ అయినట్లు కొందరు పేర్కొంటున్నారు.

Related Posts

Latest News Updates